ఇంగ్లండ్’పై భారత్ భారీ విజయం

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్’లో వరుసగా రెండు టెస్టులని ఓడి విమర్శలపాలైన కోహ్లీ సేన.. మూడో టెస్టులో సత్తా చాటింది. ఆతిథ్య జట్టుని 203 పరుగుల తేడాతో ఓడించింది.

Read more