మరో టికెట్ ప్రకటించిన టీ బీజేపీ

తెలంగాణ బీజేపీ మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ ను ఖరారు చేసింది.

Read more

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఈటల, వివేక్ డుమ్మా.. ! అసలేం జరుగుతోంది ?

తెలంగాణ బీజేపీ కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వివేక్, కోమటిరెడ్డి

Read more

వారసత్వ రాజకీయాలు.. బీజేపీ చేతికి చక్కటి అస్త్రం !

తెలంగాణ రాజకీయాల్లో డబుల్ టికెట్ల లొల్లి కొనసాగుతుంది. తమతో పాటు తమ వారసుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ గురించి స్పష్టంగా తెలిసిన

Read more

కవిత అరెస్ట్ ఖాయం ! టీ-బీజేపీ నేతలతో అమిత్ షా మీటింగు ?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ

Read more

కరీంనగర్‌ గడ్డ.. భాజపా అడ్డా

కరీంనగర్‌ గడ్డ..భాజపా అడ్డా అన్నారు తెలంగాణ బీజేజీ చీఫ్ బండి సంజయ్. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో

Read more

కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌

Read more

రాజాసింగ్‌ పై సస్పెన్షన్ వేటు.. బీజేపీ సంచలన నిర్ణయం

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలో ఆ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు.. ఇతర అన్ని

Read more

అమిత్ షాతో తారక్.. ఏం మాట్లాడారంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఓ సారి తారక్ ని కలవాలని భావించిన అమిత్ షా..

Read more

లైవ్ : మునుగోడు బీజేపీ సభ

మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. సభ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. అమిత్‌షా

Read more

కేసీఆర్‌ అవినీతి చిట్టా విప్పబోతున్న అమిత్ షా ?

మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం హీటెక్కుతున్నది. నిన్నటి ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాలో తమ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.

Read more