అమిత్ షాకు షాక్ ఇచ్చిన తెలంగాణ రైతులు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరికొద్దిసేపట్లో మునుగోడు చేరుకోనున్నారు. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సమరభేరి సభలో పాల్గొననున్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో దిగిన అమిత్ షాకు ఘన స్వాగతం

Read more

బీజేపీలో చేరిన దాసోజు

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరారు. ఢిల్లీ లో ఆ పార్టీ

Read more

రాజగోపాల్ రెడ్డి కి షాక్ ఇస్తున్న కార్యకర్తలు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. మంగళవారం తన నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పార్టీని వీడే సంకేతాలను ఇచ్చారు. నాంపల్లి,

Read more

కిషన్ రెడ్డి మోసం చేస్తుండు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి వరదసాయం విషయంలో కిషన్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. NDRF

Read more

కొండా కమల తీర్థం ఖాయం

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. బుధవారం ఆయన.. మహబూబ్‌నగర్‌లో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను

Read more

ఈటలతో కమల వికాసం

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చిన విషయం ఇది. అయితే రాజకీయ నేతలకు

Read more

బీజేపీలో ఎందుకు చేరానా.. ? ఏడుస్తున్న ఈటల !

భూ ఆక్రమణ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

Read more

బీజేపీపై మోత్కుపల్లి ఎటాక్

ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. కానీ పార్టీ లైన్ ని పాటించకుండా ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు

Read more

ఈటలకు ఆత్మీయ స్వాగతం

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర

Read more

మంత్రి కొప్పుల పర్యటన.. భాజాపా-తెరాస నేతలు తన్నుకున్నారు !

తెలంగాణలో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. భాజాపా బలపడింది. తెరాసని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నవాటి విషయంలో

Read more