కొత్తగా 10 లక్షల పింఛన్లు.. ఆగస్టు 15 నుంచే పంపిణీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలకు పైగా సాగిన ఈ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Read more