నవంబరులో ‘తెలిసినవాళ్లు’

రామ్‌ కార్తీక్, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్‌ కోనేటి నిర్మాత. నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. నవంబరులో విడుదల కానుంది.

Read more