సైకిల్ మీద వచ్చి ఓటేసిన విజయ్

తమిళనాడులో నేడు ఒకే దశలో 234 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార.. ప్రముఖులు పోలింగ్ బూతులకు వచ్చిన తమ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

Read more