గ్రేటర్ ఎన్నికలు : తెరాస చివరి జాబితా విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికలు టీ20 మ్యాచ్ కంటే స్పీడుతో జరగతున్నాయ్. డిసెంబర్ 1నే పోలింగ్, 4న ఫలితాలు వెలువడనున్నాయ్. ఈరోజుతో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన

Read more

టీఆర్ఎస్’పై బీజేపీ ఎటాక్

తెలంగాణ భాజాపా దాడికి సిద్ధమైంది. తెరాసపై పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేసినట్టుంది. త్రిముఖ వ్యూహాన్ని మలు చేసేలా కనిపిస్తోంది. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు

Read more

భారీ వర్షాలు : అధికారులతో కేటీఆర్ సమీక్ష

భారీ వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తాయ్. రికార్డ్ స్థాయిలో 35 సె.మీ వర్షపాతం కురవడంతో కాలనీలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం మంత్రి కేటీఆర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకి

Read more

బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్, బిజెపిలకు కనీసం

Read more

ఢిల్లీలో తెరాస కార్యాలయం.. త్వరలోనే శంకుస్థాపన్ ! 

ఢిల్లీలోనూ తెరాస కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కనీసం ఏడుగురు సభ్యులుండే పార్టీకి మాత్రమే కార్యాలయ నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయిస్తారు. వసంత్‌ విహార్‌లో 1100 చదరపు

Read more

దుబ్బాకలో దూసుకుపోతున్న హరీష్ రావు

హరీష్ రావు – తెరాస ట్రబుల్ షూటర్. ఆయన బరికిలోకి దిగితే ఓటమి అంటూ ఉండదని చెబుతుంటారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని ఆయనే తీసుకున్నారు. తనదైన

Read more

డబుల్ బెడ్ రూమ్స్.. ఏమైనా డైలీ సీరియల్‌లా ?

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్-తెరాస డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సవాల్ విసురుకున్న సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని కట్టామని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టీ

Read more

వ్యవసాయ బిల్లుపై కేటీఆర్ కామెంట్ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్టసభలు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబురాలు జరిగాయని, బిల్లుపై రైతులోకం పూర్తిస్థాయిలో హర్షించిందని

Read more

డబుల్ సవాల్’లో గెలిచెదెవరు ?

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై జరిగిన చర్చలో.. లక్ష ఇళ్లని ఎక్కడ కట్టారో తనకు తెలియదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని

Read more

మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా బారిపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యుడు జాజాల సురేందర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో

Read more