అధినేతలు.. ఎక్కడ ఓటేశారు ?

దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ అధినేతలు ఉదయమే తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు

Read more

ఓటర్ ఓటు వేశాడు

హీరో మంచు విష్ణు ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఆయన తండ్రి, వైకాపా నేత మోహన్‌బాబుతో కలిసి చంద్రగిరి మండలం రంగంపేటలో ఓటేశారు. ఇటీవలే మోహన్ బాబు వైకాపాలో

Read more

ఓటేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు. ‘సైరా’ సినిమా జపాన్ షెడ్యూల్

Read more

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయొచ్చు

ఓటరు జాబితాలో పేరుండి కూడా కొందరు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోవడం, ఓటరు స్లిప్ అందకపోవడమే ఇందుకు కారణం. ఐతే, ఓటరు జాబితాలో

Read more