ద‌స‌రా నాటికి యాదాద్రి ప్ర‌ధానాల‌య‌ ద‌ర్శ‌నాలు: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ తిరుప‌తిగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంద‌ర్శించారు. యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌రసింహ స్వామివారిని ద‌ర్శించుకున్న ఆయ‌న‌కు అర్చ‌కులు ఆశీర్వ‌చ‌నాలు

Read more

వేణుగోపాలుడిగా యాదాద్రి నార‌సింహుడు.

శుక్ర‌వారం వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యంలో స్వామి వారి అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మొద‌టిరోజు గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చారు స్వామివారు. అధ్య‌య‌నోత్స‌త‌వాల‌లో భాగంగా నేడు రెండ‌వ‌రోజు వేణుగోపాల

Read more

యాదాద్రిలో ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం హైదరాబాద్ నుంచి నేరుగా యాద‌గిరి గుట్ట‌కు చేరుకున్న

Read more

యాదాద్రి స‌మాచారం.

ఉద‌యం : 4గంట‌ల‌కు సుప్ర‌భాతం, 4.30కి బిందె తీర్థం, ఆరాధ‌న‌, 5గంట‌ల‌కు బాల‌భోగం, 5.30కి స‌ర్వ‌ద‌ర్శ‌నాలు ప్రారంభం. 7.30కి నిజాభిషేకం, 8.15కు స‌హ‌స్ర నామార్చ‌న‌, 8.45కి స‌ర్వ

Read more